AP Free Bus Travel Scheme: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత RTC బస్సు ప్రయాణం ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించనుంది. సోమవారం అధికారులతో... Read More
మన్యం వీరుని త్యాగం – ప్రాతః స్మరణీయం
ఒక్కరి వల్ల ఏం సాధ్యపడుతుందనే దురభిప్రాయం నేటికీ చాలా మందిలో ఉంది. కానీ ఒక్కరి వలనే చరిత్ర మలుపు తిరిగిన విషయం మరువలేం. యుద్ధాలు జరిగినా, విప్లవాలు జరిగినా, సంస్కరణలు... Read More
2024 ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు..ఈసీని కలిసిన వైసీపీ నేతలు
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ నేతల బృందం కలిసింది. గత ఎన్నికల్లో జరిగిన ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు ఈ బృందం ఫిర్యాదు చేసింది. ఈ... Read More
పీఎస్సార్ అంజనేయులుకి మళ్లీ అస్వస్థత.. జైలు నుంచి ఆస్పత్రికి
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం... Read More
లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు సిట్ నోటీసులు
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న సంగతి... Read More
జగన్ రాక్షస పాలనపై సమర శంఖం యువగళం!
జగన్ పాలనపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమరశంఖం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ రాక్షస పాలనపై ప్రజలలో చైతన్యం తీసుకు... Read More





